Saturday, September 17, 2011

దీక్షాసేథ్‌కు ఎక్స్‌ట్రా ఇస్తే ఎంతకావాలంటే అంత చూపిస్తుందట..

వేదం, మిరపకాయ్‌ చిత్రాల్లో తన అందాలతో అలరించిన దీక్షాసేథ్‌ తన టాలెంట్‌ను దక్షిణాది పరిశ్రమలో.............చూపిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌‌గా అవతరించేందుకు ట్రై చేస్తుంది.

తెలుగు సినిమా ఆఫర్లు వచ్చేసరికి తన రెమ్యునరేషన్‌ పెంచేసింది. లేటెస్ట్‌గా మహేష్‌బాబు సరసన బుక్‌ అయింది. ఇపుడు ఈమె కాల్‌షీట్‌ కావాలంటే పాత పారితోషికంతోపాటు అదనంగా 50 లక్షలిస్తేనే నటించేందుకు వస్తుందట.

ఎందుకంటే తన అందాన్ని ఎలా కావాలంటే అలా చూపించడానికే ఈ రేటు అని డైరెక్టుగానే చెపుతోందట. ఈ విషయం తెలిసిన కన్నడ హీరో దర్శన్‌ ఆమే కావలని పట్టుబట్డాడట. దాంతో మరికొంత పెంచినట్లు విశ్వసనీయ సమాచారం.

No comments:

Post a Comment