Monday, October 31, 2011

విమలా రామన్, కృష్ణుడుల 'కులుమనాలి'

Vimalaraman
రచయిత వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో 'కులుమనాలి' అనే చిత్రం తెరకెక్కనుంది. విమలారామన్‌, కృష్ణుడు, శశాంక్‌, అర్చన సమీక్ష, అక్షయ్‌, రీతుకౌర్‌ ముఖ్యతారలుగా నటించనున్న ఈ చిత్రాన్ని జాహ్నవి పతాకంపై నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్‌ నిర్మించనున్నారు.................నవ్యమైన కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. నవంబర్‌ 13న కులుమనాలిలో చిత్రీకరణ ప్రారంభించి ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ, థ్రిల్లర్‌ చిత్రాలంటే హౌస్‌, ఫారెస్ట్‌ నేపథ్యాలు తెలుసు. కానీ కులుమనాలి నేపథ్యంలో స్నో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుబోతుంది అన్నారు.

No comments:

Post a Comment