Monday, January 24, 2011

కత్రినా. ప్రియాంక ఇళ్ల పై ఐటీ దాడులు


బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ కత్రినా కైప్‌, ప్రియాంక చోప్రాల ఇళ్ల పై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోమవారం ఉదయం దాడి చేశారు. తెల్లవారు ఝూమునే ఇరువురి ఇళ్లపై ఏకకాలంలో రైడ్‌ చేసిన అధికారులు పోదాలు నిర్వహిస్తున్నారు. కోట్లలో రెమ్యూనరేషన్‌ తీసుకునే

ఈ తారలు ఇటీవల పలు వ్యాపార సంస్థలతో డీల్స్‌ కుదుర్చుకోవడంతో పాటు, ఇతర దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా కోట్లు వెనకేశారని సమాచారం అందుకున్న అధికారులు పన్ను ఎగవేశారనే అనుమానంతో ఈ దాడులు చేసనిట్లు తెలుస్తూంది.

No comments:

Post a Comment