Tuesday, January 25, 2011

అక్కినేనికి పద్మ విభూషణ్‌

210 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పధ్మ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రం నుంచి అక్కినేని నాగేశ్వరావుకు, ఎస్పీ బాలసుబ్రణ్మణ్యం, వివిఎస్‌ లక్ష్మణ్‌, గగన్‌నారంగ్‌కు మరికొందిరనరి ప్రముఖులు పద్మ అవార్డులు లభించాయి.
పద్మ అవార్డుల వివరాలు
అక్కినేని నాగేశ్వరావు : పద్మ విభూషణ్‌
పల్లవి రామారావుకు: పద్మవిభూషణ్‌‌
ఎసి. బాలసుబ్రహ్మణ్యం : పద్మభూషణ్‌‌
డాక్టర్‌ కె. అంజిరెడ్డి : పద్మవిభూషణ్‌
కపిల వాత్సాయన: పద్మ విభూషణ్‌
డాక్టర్‌ గుణపాటి వెంకటకృరష్ణారెడ్డి: పద్మభూషణ్‌ వివ
వి.వి. లక్ష్మణ్‌ : పద్మశ్రీ
గగన్‌వారంగ్‌ : పద్మశ్రీ
నారాయణ్‌సింగ్‌ బాఠి : పద్మశ్రీ
పద్మ అవార్డులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ్సా ఉంది.

No comments:

Post a Comment